టీడీపీ కార్యకర్తల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
Views: 13
On
డెస్క్, తెలంగాణ ముచ్చట్లు:
కేసీఆర్, కేటీఆర్ మరియు వారి కుటుంబంలోని చిన్నారుల పట్ల ట్విట్టర్ స్పేస్లో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు చంద్రసామ నాగవెంకట్ మరియు గాయత్రి అనే టీడీపీ కార్యకర్తలపై వరంగల్ జిల్లాలోని సంగెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Apr 2025 22:32:34
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
Comments