మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
Views: 3
On
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పానుగంటి చిన్న కొములయ్య అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మృతుని కుటుంబానికి 5000/-రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్దయ్య, మధిర శ్రీశైలం, మన్నేపురెడ్డి వెంకటయ్య, ప్రతాప్ రెడ్డి, కావాలి కృష్ణ, బాలస్వామి, ఎల్లయ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments