మృతుల కుటుంబాలకు చేయూతనిచ్చినపట్టపురి విజయ్ గౌడ్
Views: 176
On
జఫర్గడ్,అక్టోబర్14(తెలంగాణ ముచ్చట్లు):మండల కేంద్రంలో ఇటీవల మరణించిన నీలం రామచంద్రు, భాషబోయిన అంజయ్యల కుటుంబాలను రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి & స్థానిక శాసన సభ్యులు కడియం శ్రీహరి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పట్టపురి విజయ్ గౌడ్ మంగళవారం పరామర్శించి, వారికి సాయంగా బియ్యాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు తాటికాయల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుక్కల సారంగం,వడ్డెగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు మంచాల అనిల్,టౌన్ అధ్యక్షుడు సత్యనారాయణ , నాయకులు నంచర్ల యాదగిరి,ఇల్లందుల మొగలి,కన్నా సోమశేఖర్, కుల్ల రాజు,
కాల్వ సారంగం, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments