ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీగా ఉడుత గణేష్

ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీగా ఉడుత గణేష్

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 20: తెలంగాణ ముచ్చట్లు 

 ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ హన్మకొండ జిల్లా జాయింట్ సెక్రటరీగా స్టేషన్‌ఘనపూర్ మండలంలోని తానేదార్‌పల్లి గ్రామానికి చెందిన ఉడుత గణేష్ నియమితులయ్యారు.

ఈ నియామకాన్ని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు రమేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఉడుత గణేష్ మాట్లాడుతూ —
“మానవహక్కుల పరిరక్షణ కోసం నిబద్ధతతో కృషి చేస్తాను. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, న్యాయం కోసం నా వంతు పాత్రను నిర్వర్తిస్తాను. ప్రతి పౌరుడు తన హక్కులు తెలుసుకొని గౌరవప్రదంగా జీవించేందుకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బక్కి వంశీ కి గణేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .