హరీష్ రావును పరామర్శించిన మంత్రి తుమ్మల.

హరీష్ రావును పరామర్శించిన మంత్రి తుమ్మల.

సత్తుపల్లి, నవంబర్‌ 1 (తెలంగాణ ముచ్చట్లు):

ఇటీవల మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి మరణించడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల హరీష్ రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తండ్రి కోల్పోవడం కుటుంబానికి భర్తీ కాని లోటు అని తెలిపారు. తండ్రి స్ఫూర్తితో హరీష్ రావు ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!