శిక్షణ తరగతులను పర్యవేక్షించిన ఏపీపీసీ ఆఫీసర్లు

శిక్షణ తరగతులను పర్యవేక్షించిన ఏపీపీసీ ఆఫీసర్లు

జహీరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

వివేకానంద ఇనిస్ట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళా సశక్తికరణ నైపుణ్య అభివృద్ధి శిక్షణ మూడో విడత కార్యక్రమం కొనసాగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి పర్యవేక్షించడానికి (ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్) ఆఫీసర్ ప్రకాష్,ఏపిపిసి కోఆర్డినేటర్ ఆఫీసర్ సత్యం విచ్చేసి జహీరాబాద్ లో 90, పస్తపూర్ లో 60,న్యాల్కల్ లో 60, పైడిగుమ్మల్ 30, మంది కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపారు.మొత్తంగా మూడవ విడత లో 240 మంది మహిళలకు కుట్టు మిషన్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పర్యవేక్షించడానికి వచ్చిన ఆఫీసర్స్ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నటువంటి వారితో మాట్లాడడం శిక్షణలో నేర్చుకున్నటువంటి వాటిని అడగడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కొత్తకాపు సురేందర్ రెడ్డి, ప్రాజెక్టు కో డైరెక్టర్ రామచందర్ రెడ్డి పాల్గొన్నారు,

Tags:

Post Your Comments

Comments

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం