బాసర ట్రిపుల్ ఐటీ తరలింపుపై సీఎంని కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

బాసర ట్రిపుల్ ఐటీ తరలింపుపై సీఎంని కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌ (ట్రిపుల్ ఐటీ)ను మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం సందర్భంగా, జిల్లాకు చెందిన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

జూబ్లీహిల్స్‌లోని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, చిట్టెం పర్ణికా రెడ్డి, తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మహబూబ్ నగర్ జిల్లా విద్యారంగ అభివృద్ధికి ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం  అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం 
-సింగపురం ఇందిరకు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నుండి పిలుపు  -మీనాక్షి నటరాజన్ ను కలిసిన సింగపురం ఇందిరా  స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: స్టేషన్ ఘనపూర్...
ఇందిరా గాంధీని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలి 
పేదల పాలిట వరం సిఎంఆర్ఎఫ్ 
మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకే డెయిరీ ఏర్పాటు
పరకాల మహిళా డెయిరీ, శిక్షణ కేంద్రాలపై సమీక్ష
నకిలీ విత్తనాలు,ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి
కొండపర్తి చెరువు కట్టు కాలువ మరమ్మత్తు పనులు ప్రారంభం