జై హింద్ యాత్రలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

జై హింద్ యాత్రలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

పాకిస్థాన్‌పై సైనికులు వీరోచితంగా పోరాడి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ, సైనికుల కు అభినందనలు తెలిపే ఉద్దేశంతో ఎఐసిసి పిలుపు మేరకు పిసిసి ఆధ్వర్యంలో ‘జై హింద్’ కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్ మియాపూర్ బాచుపల్లి వద్ద ఉన్న కెజీఆర్ కన్వెన్షన్‌లో గురువారం  నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, శాసన సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం  అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం 
-సింగపురం ఇందిరకు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నుండి పిలుపు  -మీనాక్షి నటరాజన్ ను కలిసిన సింగపురం ఇందిరా  స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: స్టేషన్ ఘనపూర్...
ఇందిరా గాంధీని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలి 
పేదల పాలిట వరం సిఎంఆర్ఎఫ్ 
మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకే డెయిరీ ఏర్పాటు
పరకాల మహిళా డెయిరీ, శిక్షణ కేంద్రాలపై సమీక్ష
నకిలీ విత్తనాలు,ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి
కొండపర్తి చెరువు కట్టు కాలువ మరమ్మత్తు పనులు ప్రారంభం