జై హింద్ యాత్రలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Views: 1
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
పాకిస్థాన్పై సైనికులు వీరోచితంగా పోరాడి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ, సైనికుల కు అభినందనలు తెలిపే ఉద్దేశంతో ఎఐసిసి పిలుపు మేరకు పిసిసి ఆధ్వర్యంలో ‘జై హింద్’ కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్ మియాపూర్ బాచుపల్లి వద్ద ఉన్న కెజీఆర్ కన్వెన్షన్లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, శాసన సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 Jun 2025 17:56:46
-సింగపురం ఇందిరకు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నుండి పిలుపు
-మీనాక్షి నటరాజన్ ను కలిసిన సింగపురం ఇందిరా
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
స్టేషన్ ఘనపూర్...
Comments