జమ్మికుంటలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర.

జమ్మికుంటలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర.

జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. శంకర్ నందన గార్డెన్స్ నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్రను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ సేవాసమితి మరియు బ్రదర్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శోభాయాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీ హనుమాన్ స్వామి ఆశీస్సులతో జమ్మికుంట పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
అలాగే హనుమాన్ భక్తులు, హిందూ బంధువులు, యువకులు మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ, ఎస్ఐతో పాటు అనేక మంది భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
 
జమ్మికుంట పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. శంకర్ నందన గార్డెన్స్ నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్రను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ సేవాసమితి మరియు బ్రదర్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శోభాయాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీ హనుమాన్ స్వామి ఆశీస్సులతో జమ్మికుంట పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
అలాగే హనుమాన్ భక్తులు, హిందూ బంధువులు, యువకులు మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ, ఎస్ఐతో పాటు అనేక మంది భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంటలో శానిటేషన్ పనులపై చైర్మన్ క్షేత్ర స్థాయి పరిశీలన. జమ్మికుంటలో శానిటేషన్ పనులపై చైర్మన్ క్షేత్ర స్థాయి పరిశీలన.
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):   జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...
షార్ట్ సర్క్యూట్ ఘటనపై చురుకైన స్పందన – రైతులకు అండ
జమ్మికుంట సహకార సంఘంలో కీలక మార్పు.
వేసవి కాలంలో త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు.....
బక్రీద్ పండుగను మత సామరస్యంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలి.
ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
అర్హతే ప్రామాణికం.. మూడు నెలల్లో పరిష్కారం!