హైకోర్టు ఆదేశాలతో పాత బోర్డు పునరాగమనం .

సింగిల్ విండో చైర్మన్‌గా కుండాల్ రెడ్డి బాధ్యతలు స్వీకారం.

హైకోర్టు ఆదేశాలతో పాత బోర్డు పునరాగమనం .

హుజురాబాద్ మే 5(తెలంగాణ ముచ్చట్లు ):
 
హుజురాబాద్‌లో సింగిల్ విండో చైర్మన్‌గా కుండాల్ రెడ్డి మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. పాత పాలకవర్గానికి తిరిగి అధికార బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పాత పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈవో గోస్కుల వివేకానంద ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది. సిబ్బంది మహేందర్ రెడ్డి, విజయ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హైకోర్టు నిర్ణయంతో పాత పాలకవర్గం తిరిగి బాధ్యతలు చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంటలో శానిటేషన్ పనులపై చైర్మన్ క్షేత్ర స్థాయి పరిశీలన. జమ్మికుంటలో శానిటేషన్ పనులపై చైర్మన్ క్షేత్ర స్థాయి పరిశీలన.
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):   జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...
షార్ట్ సర్క్యూట్ ఘటనపై చురుకైన స్పందన – రైతులకు అండ
జమ్మికుంట సహకార సంఘంలో కీలక మార్పు.
వేసవి కాలంలో త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు.....
బక్రీద్ పండుగను మత సామరస్యంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలి.
ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్.
అర్హతే ప్రామాణికం.. మూడు నెలల్లో పరిష్కారం!