ఆపరేషన్ అనంతరం కాంగ్రెస్ నాయకుడు సొల్లు బాబును పరామర్శించిన నేతలు.

ఆపరేషన్ అనంతరం కాంగ్రెస్ నాయకుడు సొల్లు బాబును పరామర్శించిన నేతలు.

హుజురాబాద్ టౌన్ మే 03 (తెలంగాణ ముచ్చట్లు):
 
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సొల్లు బాబు మోకాలి శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా ఆయనను హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు, కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు సొల్లు బాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆసుపత్రికి చేరుకుని సొల్లు బాబు ఆరోగ్యంపై ఆరా తీశారు.IMG-20260504-WA0051
Tags:

Post Your Comments

Comments

Latest News

సేంద్రియ సాగుతో భూమికి శక్తి  రైతుల భవిష్యత్తుకు భరోసా. సేంద్రియ సాగుతో భూమికి శక్తి  రైతుల భవిష్యత్తుకు భరోసా.
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):    ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...
మహిళలకు స్వయం ఉపాధి దిశగా మినీ డైరీ యూనిట్లు.
గీత కార్మికుల చేత శీలం అనిల్ కుమార్ దంపతులకు ఘన సన్మానం.
ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం..
వంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
నకిలీ పత్రాల ఫోర్జరీ కేసులో నిందుతుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.
క్లబ్‌పై ఆడిటింగ్ జరపాలి..