నేతల సమక్షంలో కొమురమ్మకు నివాళులు అర్పణ.
Views: 3
On
జమ్మికుంట టౌన్ మే 03 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో పాతకాల కొమురమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని కొమురమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ, కొమురమ్మ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆమె చూపిన మార్గం ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కౌన్సిలర్లు దిడ్డి రాము, ఫిరోజ్, పొనగంటి సంపత్, గాజుల భాస్కర్, పాతకాల రమేష్, పూర్ణచందర్, జక్కే రవీందర్, శివ, దుర్గాప్రసాద్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 May 2026 21:14:49
హుజురాబాద్ మే 3(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా...


Comments