స్విమ్మింగ్ పూల్లో మునిగి యువకుడు మృతి
Views: 3
On
వేలేరు, ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన గ్యారంపెల్లి వినయ్ (25) హైదరాబాద్లో విషాదకరంగా బుధవారం మృతి చెందాడు. వివరాల ప్రకారం, వినయ్ హైదరాబాద్లో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లిన వినయ్ ప్రమాదవశాత్తు మునిగి మరణించినట్లు సమాచారం.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖసంద్రంలో మునిగిపోయారు. వినయ్ మృతి పట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Apr 2026 21:51:28
వనపర్తి,ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు భగీరథ మహర్షి అని నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి...


Comments