స్విమ్మింగ్ పూల్‌లో మునిగి యువకుడు మృతి

స్విమ్మింగ్ పూల్‌లో మునిగి యువకుడు మృతి

వేలేరు, ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన గ్యారంపెల్లి వినయ్ (25) హైదరాబాద్‌లో విషాదకరంగా బుధవారం మృతి చెందాడు. వివరాల ప్రకారం, వినయ్ హైదరాబాద్‌లో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లిన వినయ్ ప్రమాదవశాత్తు మునిగి మరణించినట్లు సమాచారం.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖసంద్రంలో మునిగిపోయారు. వినయ్ మృతి పట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

వనపర్తిలో ఘనంగా భగీరథ మహర్షి జయంతి. వనపర్తిలో ఘనంగా భగీరథ మహర్షి జయంతి.
వనపర్తి,ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):   కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు భగీరథ మహర్షి అని నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి...
పామిరెడ్డిపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.
కార్మికుల కన్నీళ్లు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అమానుషం.
రోడ్లే మాయం… అక్రమ నిర్మాణాలతో 7వ వార్డు వాసులకు నరకయాతన.
మడిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
మోజర్ల–మద్దిగట్ల పాఠశాలలో ఉత్తీర్ణత పత్రాల పంపిణీ.
గురుకుల, సైనిక్ పాఠశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం.