హుజురాబాద్ సమస్యలపై సెక్రటేరియట్‌లో చర్చ.

సొల్లు బాబు, మంత్రి భేటీ.

హుజురాబాద్ సమస్యలపై సెక్రటేరియట్‌లో చర్చ.

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 22 (తెలంగాణ ముచ్చట్లు) :
 
హైదరాబాద్ సెక్రటేరియట్‌లో బొగ్గు గనుల శాఖ మరియు కార్మిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేకానంద వెంకట స్వామిని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొల్లు బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పరిధిలో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ నిరసనల విషయాలను మంత్రికి వివరించారు.
ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలపై సొల్లు బాబు వివరంగా తెలియజేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి తెలియజేసి తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం కృషి చేస్తామని సొల్లు బాబు తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రీన్ క్యాంపస్ లక్ష్యంగా చర్యలు.! గ్రీన్ క్యాంపస్ లక్ష్యంగా చర్యలు.!
- భూమి వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం. - ఉత్సాహంగా పాల్గొన్న సిబ్బంది, విద్యార్థులు.   సత్తుపల్లి, ఏప్రిల్ 23(తెలంగాణ ముచ్చట్లు):   మండల పరిధిలోని బి.గంగారం సాయిస్ఫూర్తి...
ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థుల అద్భుత ప్రతిభ.
డంపింగ్ యార్డ్‌పై హోరాహోరీ పోరాటం.
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో ఉద్రిక్త వాతావరణం.
హుజురాబాద్ సమస్యలపై సెక్రటేరియట్‌లో చర్చ.
ఉపాధి పనుల వద్ద కార్మికులకు సదుపాయాలు.