వనపర్తిలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయం ప్రారంభం.
Views: 3
On
వనపర్తి, ఏప్రిల్ 21(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా కేంద్రంలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.సంస్థ ఛైర్మన్ అక్కల మధుసూదన్ గౌడ్, సంస్థ ఎండి భరత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థిరాస్తి వ్యాపార రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో తమ ప్రాజెక్టులలో స్థలాలు అందిస్తామని పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ అనుమతులతో జాతీయ రహదారి 44 వద్ద అడ్డాకుల్ సమీపంలో 14 ఎకరాల్లో, అలాగే వనపర్తి పట్టణంలోని 6వ వార్డు పరిధిలో 10 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నివాస స్థలాలు అందుబాటులో ఉన్నాయని ఛైర్మన్ మధుసూదన్ గౌడ్ వెల్లడించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
21 Apr 2026 22:13:18
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...


Comments