సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.

భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం.

సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.

సత్తుపల్లి, ఏప్రిల్ 21(తెలంగాణ ముచ్చట్లు):
 
సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న జి. ప్రతాప్ రెడ్డి, టి. ప్రసాదరావు ఏఎస్ఐలకు ప్రభుత్వం ఉత్తమ సేవ పథకాన్ని మంజూరు చేసింది. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా మంగళవారం ఈ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా పురస్కారం అందుకున్న ఏఎస్ఐలను సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి, ఎస్ఐలు ఎస్. వీరప్రసాద్, పి. ప్రదీప్, జి. అశోక్ కుమార్, ఎస్. నాగరాజు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఎన్. శ్రీనివాసరావు తదితర సిబ్బంది అభినందించారు.IMG-20260421-WA0116
Tags:

Post Your Comments

Comments

Latest News

ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి. ఆహార పట్టిక  ప్రకారం భోజనం తప్పనిసరి.
పెద్దమందడి,ఏప్రిల్21(తెలంగాణ ముచ్చట్లు)   వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఆకస్మికంగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా...
అంగన్వాడి టీచర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు.
సేవలకు గుర్తింపు – ఇద్దరు ఏఎస్ఐలకు ఉత్తమ సేవ పథకం.
వనపర్తిలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయం ప్రారంభం.
నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా డి. రవి ప్రసాద్ నియామకం
మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సిఐటియు పిలుపు
సిర్సపల్లి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీతో వొడితల ప్రణవ్ భేటీ