నేడు విద్యుత్ అంతరాయం – అధికారులు హెచ్చరిక
కీసర, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
కీసర సబ్స్టేషన్లలో నిర్వహణ, కొత్త సర్వీస్ విడుదల, డిసి పనులు మరియు పిఎంఐ కారణంగా కింది ఫీడర్ల పరిధిలో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.అంకిరెడ్డిపల్లి సబ్స్టేషన్ నుండి:సాల్వో ఎక్స్ప్లోజివ్ ఫీడర్ (11 కేవీ)సమయం: ఉదయం 10:00 – మధ్యాహ్నం 01:00 విద్యుత్ ఉండని ప్రాంతాలు: సాల్వో ఎక్స్ప్లోజివ్, బాలాజీ మెటల్, జైరామ్ రెడ్డి మెటల్, జైదేవ్ కాంక్రీట్, క్రషర్స్ కంపెనీ.తాతా హాస్పిటల్ ఫీడర్ (11 కేవీ)సమయం: ఉదయం 10:00 – మధ్యాహ్నం 01:00విద్యుత్ ఉండని ప్రాంతాలు:అంకిరెడ్డిపల్లి గ్రామం, అంకిరెడ్డిపల్లి చౌరస్తా, తాతా హాస్పిటల్, వాయుపురి వెంచర్ పెద్దమ్మ చెరువు ఫీడర్ (11 కేవీ)సమయం: ఉదయం 10:00 – మధ్యాహ్నం 01:00 విద్యుత్ ఉండని ప్రాంతాలు:అంకిరెడ్డిపల్లి గ్రామం, అంకిరెడ్డిపల్లి చౌరస్తా, తాతా హాస్పిటల్, వాయుపురి వెంచర్ యాద్గర్పల్లి సబ్స్టేషన్ నుండి:తిమ్మాయిపల్లి ఫీడర్ (11 కేవీ)
సమయం: మధ్యాహ్నం 02:00 – సాయంత్రం 05:00 విద్యుత్ ఉండని ప్రాంతాలు: తిమ్మాయిపల్లి గ్రామం, ఏజీఎల్, నర్సంపల్లి, ధర్మారం గ్రామం రాంపల్లి సబ్స్టేషన్ నుండి:కరీంగుడ్ ఫీడర్ (11 కేవీ)సమయం: ఉదయం 10:30 – 11:00 విద్యుత్ ఉండని ప్రాంతాలు: కరీంగుడ్ గ్రామం, శిల్పా వెంచర్, తారక ఎన్క్లేవ్, కాకతీయ ఎన్క్లేవ్, శుభకర ఎన్క్లేవ్, అక్షయ ఎన్క్లేవ్, సాహితి హరహర, లోటస్ కౌంటీ, సాయి కాలనీ, చంద్ర ఎన్క్లేవ్, రాజి రెడ్డి ఎన్క్లేవ్, మైత్రి నగర్, భగవాన్ కాలనీ, గ్రీన్ సిటీ, నక్షత్ర ఎన్క్లేవ్, లెజెండ్ కాలనీ, నీలగిరి ఎస్టేట్ హెచ్చరిక:విద్యుత్ నిలిపివేత సమయంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.కీసర/ఏఈ .ఎస్. మురళి కృష్ణ,


Comments