సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

కీసర, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు)

రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల నిరోధక చర్యలు మరియు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

శుక్రవారం మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు ఎం.జె.పి.టి.బి.సి. డబ్ల్యూ.ఆర్.ఇ.ఐ.ఎస్ బాలుర వసతి గృహం, బోగారం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. అంజనేయులు, సెక్టార్ ఎస్‌ఐ డి. వెంకటేష్, అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సుమారు 200 మంది విద్యార్థులు హాజరైన ఈ సమావేశంలో, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పద్ధతులు, వాటి ప్రభావం, నివారణ చర్యలు, జాగ్రత్తలు గురించి విద్యార్థులకు వివరించారు. యువత సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, ఫ్రాడ్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు.
సత్తుపల్లి, ఆగస్టు 28 (తెలంగాణ ముచ్చట్లు): మండలంలోని చిన్నపాకల గూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము...
డ్రైనేజీ సమస్యతో శివ సాయి నగర్ వాసుల ఆవేదన.!
సత్తుపల్లిలో గణపతి పూజల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు.
కాలి దప్పి మాట్లాడుతున్న కడియం 
మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభం
అధికారంలో ఉన్నా లేకున్నా సుధాకర్ రెడ్డి ఎప్పుడూ  సిద్ధాంతాన్ని వదల్లేదు
బయోటెక్నాలజీ,మెడికల్ టెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం