మౌలిక వసతులు కల్పించాలని మాజీ కార్పొరేటర్ తో సమావేశం
మధు సాయి రామ్ రెసిడెన్సీ బ్లాక్ 2. అసోసియేషన్ సభ్యులు
Views: 7
On
మల్కాజ్గిరి, ఆగస్టు 23 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచనల మేరకు ఆనంద్బాగ్లోని మధు సాయి రామ్ రెసిడెన్సీ బ్లాక్-2 అసోసియేషన్ సభ్యులు స్థానిక సమస్యలను మాజీ కార్పొరేటర్ ఎన్. జగదీష్గౌడ్కు వివరించారు.
వీధి దీపాలు, సీసీ రోడ్డు, డ్రైనేజీ వంటి పలు సమస్యలను నివాసితులు ప్రస్తావించగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సూర్యకుమారి, రాంచందర్, సురేష్, సెంధిల్, మనోజ్, సుబ్రమణియన్, ఆనంద్, జగన్నాథ్, స్వరూప్, మునికుమార్, విజయ్, గీత, కవిత తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments