గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు.

గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు.

వేలేరు, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు):

పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పి. కనకయ్య, బి. మహేందర్ తదితరులు మద్దెలగూడెం, లోక్యాతండ, శాలపల్లి, గొల్లకిష్టంపల్లె గ్రామాల్లో కాంగ్రెస్ గ్రామ కమిటీల పరిశీలన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీలు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు. మిగిలిన గ్రామాల పరిశీలన అనంతరం కమిటీల వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు. గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు.
వేలేరు, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు): పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పి....
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ.
పూసల సంఘానికి కమ్యూనిటీ హాల్‌ కోసం సీఎం రేవంత్‌రెడ్డికి వినతి.
ఎన్‌ఐఓఎస్‌ ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి ఉత్తీర్ణత.
ప్రజల అవసరాల కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌కు తాళమే దిక్కు.
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి.
అమ్మపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం