ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ.
Views: 59
On
భీమదేవరపల్లి, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు):
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15ను పురస్కరించుకుని ములుకనూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమంనిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ములుకనూర్ గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, ఉప సర్పంచ్ మమత బాలకృష్ణ, వార్డు నంబర్ చిటుకూరి అనిల్ కుమార్ పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Aug 2026 21:36:52
వేలేరు, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు):
పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పి....


Comments