కట్టా స్వరూప రాణి ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు ..

కట్టా స్వరూప రాణి ని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు ..

ఖమ్మం బ్యూరో,ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు)

వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ లో విజయం సాధించిన బిఆర్ఎస్ కౌన్సిలర్ కట్టా స్వరూప రాణిని ఆదివారం వారి నివాసం నందు వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బి ఆర్ ఎస్ నాయకులు మర్యాదపూర్వంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుగులోతు లక్ష్మీబాయి, ఆదూరి రాధా, ఆధూరి ప్రేమ్ కుమార్.  బానోత్ రాము, కెలోత్ రసింహారావు, చాట్ల దానియేలు,దేవరపల్లి కాంతారావు,భుక్య దేవాల,మూడు ఉపేంద్ర, బారోతు సుధాకర్, పమ్మి సాయి,బానోత్ మణికంఠ,మురళి పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు) రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కూకట్ పల్లిలో నిర్వహించిన సాహిత్య సంగ్రామంలో ఖమ్మం నగరానికి చెందిన...
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 
కాప్రా లో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ
మహాశివరాత్రి సందర్భంగా శివ సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు
సోక్రటీస్ వర్ధంతి – గెలీలియో జయంతి సందర్భంగా సంస్మరణ సభ
నేరేడ శివయ్య సన్నిధిలో  డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు..
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు