శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!

ముఖ్య అతిథిగా రావాలని మువ్వా విజయబాబుకు ఆహ్వానం.

శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు): 

అన్నపరెడ్డిపల్లిలో ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మహా శివరాత్రి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మువ్వా విజయబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది. సత్తుపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్ మల్లెల నరసింహారావు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ: శివనామస్మరణతో మారుమోగుతున్న నేరడ:
​ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి13(తెలంగాణ ముచ్చట్లు) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామ శివాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఏటా అత్యంత వైభవంగా...
నేడు విద్యుత్ లైన్ల మరమ్మతులతో  సరఫరా నిలిపివేత
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
నేరడలో కబడ్డీ పండగ
శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!
వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. వెల్టూరులో సంబరాలు
33వ వార్డులో కాంగ్రెస్ గెలుపు.. ప్రచారంలో వడ్డే శేఖర్ కీలక పాత్ర