శివరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం.!
ముఖ్య అతిథిగా రావాలని మువ్వా విజయబాబుకు ఆహ్వానం.
Views: 66
On
సత్తుపల్లి, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):
అన్నపరెడ్డిపల్లిలో ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి మహా శివరాత్రి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మువ్వా విజయబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది. సత్తుపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద మహోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ చైర్మన్ మల్లెల నరసింహారావు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments