నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం.

నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం.

సత్తుపల్లి, జనవరి 26 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక పట్టణంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏ.జి.ఎం. రామ్‌కీ మరియు ప్రిన్సిపల్ యనమల రామ్మూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. భారత రాజ్యాంగంలోని విలువలు, దేశభక్తి, క్రమశిక్షణలను విద్యార్థులు తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులకుగణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారుIMG-20260126-WA0018

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .