పలు శుభకార్లలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్

పలు శుభకార్లలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్

ఖమ్మం బ్యూరో, జనవరి 25(తెలంగాణ ముచ్చట్లు)

 ఖమ్మం జిల్లా చింతకాని మండలం  కోమట్ల గూడెం గ్రామ టిఆర్ఎస్ నాయకులు వేముల వెంకటేశ్వర్లు రమాదేవి కుమారుడు కుమార్తెల యొక్క నూతన వస్త్రాలంకరణ వేడుకలో మధిర డివిజన్ టిఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్  పాల్గొని పిల్లల్ని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కోమట్ల గూడెం మాజీ సర్పంచ్ వేముల నరసయ్య, నాగిలి గొండ మాజీ సర్పంచ్ చాట్ల సురేష్ మాజీ ఎంపిటిసి చాట్ల భగవాన్  టిఆర్ఎస్ నాయకులు అరికోట్ల ప్రసాద్ సుమన్ మద్దినేని వెంకటేశ్వర్లు, చాట్ల కృష్ణ, షేక్ షరీఫ్, సింగాల అచ్చయ్య  బోరిగార్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు