ట్రాన్స్ఫార్మర్ పరిసర ప్రాంతాలను శుభ్రపరచిన విద్యుత్ శాఖ సిబ్బంది
Views: 3
On
కాజీపేట్ జనవరి 24 తెలంగాణ ముచ్చట్లు
కాజీపేట చౌరస్తాలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం తోపాటు పిచ్చి మొక్కలను శనివారం విద్యుత్ శాఖ సిబ్బంది శుభ్రం చేశారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఏఈ చందులాల్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది గత కొద్ది రోజులుగా కాజీపేటలో ని విద్యుత్ వైర్లపై ఉన్న మొక్కల తీగలను ట్రాన్స్ఫార్మర్ ల సమీపంలో ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చందులాల్ తోపాటు ఫోర్ మెన్ మహమ్మద్ అలీ, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి , సుధాకర్ రెడ్డి, లైన్ మెన్ శ్రీనివాస్, రాము, లతోపాటు రాజు, సతీష్, వెంకటేశ్వర్లు, శ్రావణ్ లు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
26 Jan 2026 21:52:07
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని పాఠశాల మరియు అంగన్వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...


Comments