గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి

గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ ముచ్చట్లు
 
రాజోలిమండల కేంద్రంలో ఉన్నటువంటి పరిమటి గార్లపాడు గ్రామం  77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని  సర్పంచ్ శారదమ్మ ఉప సుజాత ధనుంజయ నాయకుడు రత్నపానంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా ఐజి  శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిందని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, ఐక్యత కోసం మహనీయులు చేసిన త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత దేశాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.అలాగే గార్లపాడు గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తానన డిఐజి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు సర్పంచ్ శారద ఉప సర్పంచ్ సుజాత ధనుంజయ నాగరాజు రంగన్న కార్యకర్తల పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .