మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 

ప్రముఖుల దర్శనం

మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 

కీసర గుట్ట , ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు): 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకు ని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ ఉప్పొంగింది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండగా, దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.ఈ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రోడ్లు-భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులతో కలిసి వారు ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, కీసర నుండి గుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. భక్తులకు మెరుగైన రవాణా, IMG-20260215-WA0114మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం సాహిత్య సంగ్రామంలో కట్టెకోలకు సత్కారం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 15(తెలంగాణ ముచ్చట్లు) రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కూకట్ పల్లిలో నిర్వహించిన సాహిత్య సంగ్రామంలో ఖమ్మం నగరానికి చెందిన...
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో భక్తుల రద్దీ 
కాప్రా లో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ
మహాశివరాత్రి సందర్భంగా శివ సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు
సోక్రటీస్ వర్ధంతి – గెలీలియో జయంతి సందర్భంగా సంస్మరణ సభ
నేరేడ శివయ్య సన్నిధిలో  డిప్యూటీ సీఎం భట్టి దంపతుల ప్రత్యేక పూజలు..
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు