బిఆర్ఎస్వి నూతన కమిటీకి కార్పొరేటర్ బన్నాల శుభాకాంక్షలు

బిఆర్ఎస్వి నూతన కమిటీకి కార్పొరేటర్ బన్నాల శుభాకాంక్షలు

చిల్కానగర్, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ సర్కిల్ బిఆర్ఎస్విలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యదర్శి తదితర కమిటీ సభ్యులకు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్, బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వినయ్‌కుమార్ యాదవ్, కార్యదర్శి వరుణ్ గౌడ్, ఉపాధ్యక్షుడు చంద్రధర్ మరియు ఇతర కమిటీ సభ్యుల ఎన్నుక ఎంతో శుభపరిణామం అని అభివర్ణించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తే తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్వి జిల్లా కమిటీ సభ్యులు హేమ నాథ్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు అభినవ్, సుజిత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్