ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. 

హసన్ పర్తి ఎసై దేవేందర్.

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. 

 హసన్ పర్తి, నవంబర్ 29 ( తెలంగాణ ముచ్చట్లు):

 స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో  ఇన్స్పెక్టర్ చేరాలు ఆదేశాల మేరకు ఎస్సై దేవేందర్ ఆయా గ్రామాల్లోని వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలతో శనివారం రోజున సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఓటు హక్కు అమూల్యమైనదని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంతటి వారైనా ఎన్నికల నియమాలని విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్