ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. 

హసన్ పర్తి ఎసై దేవేందర్.

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. 

 హసన్ పర్తి, నవంబర్ 29 ( తెలంగాణ ముచ్చట్లు):

 స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో  ఇన్స్పెక్టర్ చేరాలు ఆదేశాల మేరకు ఎస్సై దేవేందర్ ఆయా గ్రామాల్లోని వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలతో శనివారం రోజున సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఓటు హక్కు అమూల్యమైనదని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంతటి వారైనా ఎన్నికల నియమాలని విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .