అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల
Views: 4
On
చిల్కానగర్, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
చిల్కానగర్ డివిజన్ బొడ్రాయి ప్రాంతంలో అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎద్దుల కొండల రెడ్డి, కోకొండ జగన్, రామాంజనేయులు, ఫోటో బాలు, ముధం శ్రీనివాస్ యాదవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ చేసిన భక్తుల నియమాచరణ, సేవాభావం ఎంతో గొప్పదని అభినందించారు. చిల్కానగర్ ప్రాంతంలో భక్తి, సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తాను సహకారం అందిస్తానని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments