మైనర్‌పై వేధింపులు… ఇద్దరు యువకులు రిమాండ్

సత్తుపల్లి టౌన్‌లో ఘటన.

మైనర్‌పై వేధింపులు… ఇద్దరు యువకులు రిమాండ్

సత్తుపల్లి, నవంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక పట్టణంలో మైనర్ బాలికను వెంటపడి వేధించిన ఇద్దరు యువకులపై సత్తుపల్లి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం, స్థానికంగా నివసిస్తున్న బాలికను ప్రేమించమంటూ పఠాన్ షకీర్, షేక్ లాల్ మౌలా (షరీఫ్) అనే యువకులు పలుమార్లు వెంటపడి వేధించారు. అంతేకాకుండా బెదిరించి దాడి చేసినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగించి, శనివారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. అనంతరం వారిని సత్తుపల్లి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్