మైనర్‌పై వేధింపులు… ఇద్దరు యువకులు రిమాండ్

సత్తుపల్లి టౌన్‌లో ఘటన.

మైనర్‌పై వేధింపులు… ఇద్దరు యువకులు రిమాండ్

సత్తుపల్లి, నవంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక పట్టణంలో మైనర్ బాలికను వెంటపడి వేధించిన ఇద్దరు యువకులపై సత్తుపల్లి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం, స్థానికంగా నివసిస్తున్న బాలికను ప్రేమించమంటూ పఠాన్ షకీర్, షేక్ లాల్ మౌలా (షరీఫ్) అనే యువకులు పలుమార్లు వెంటపడి వేధించారు. అంతేకాకుండా బెదిరించి దాడి చేసినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగించి, శనివారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. అనంతరం వారిని సత్తుపల్లి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .