సదాశినిపాలెంలో బీఆర్ఎస్ సర్పంచ్ నామినేషన్ దాఖలు.

సదాశినిపాలెంలో బీఆర్ఎస్ సర్పంచ్ నామినేషన్ దాఖలు.

సత్తుపల్లి, డిసెంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి మండలం సదాశినిపాలెం గ్రామానికి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా దుబ్బాక చందు, యశోద దంపతులు అధికారికంగా నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించారు.

నామినేషన్ దాఖలు కార్యక్రమానికి గ్రామ బీఆర్ఎస్ నాయకులు కల్నేని వెంకటేశ్వరావు, దామోదర్ రెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి, పర్స కృష్ణ భద్రం, శివకృష్ణ, కల్నేని శ్రీను, ఆళ్ల రమేష్, వెంకటరామయ్య, సాంబశివరావు, మామిళ్ల వెంకటేశ్వరావు, సుజాత, కృష్ణవేణి తదితర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్