విద్యా పరిరక్షణ ధర్నాను విజయవంతం చేయాలి: డీటీఎఫ్.

హుజూరాబాద్, జూన్ 3(తెలంగాణ ముచ్చట్లు ):

ఈ నెల 5న నిర్వహించనున్న విద్యా పరిరక్షణ ధర్మం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీటీఎఫ్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఈశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, విద్యా హక్కుల పరిరక్షణ, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యా పరిరక్షణ ధర్మం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి, మండల అధ్యక్షులు, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్. మానవతా హృదయాన్ని చాటిన ఎన్ఆర్ఐ కస్తూరి శ్రీధర్.
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి మిత్రులు  ముక్కెర గోపాల్ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేత  చిల్పూర్,జూన్03(తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని పల్లగుట్ట గ్రామానికి చెందిన...
పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించిన సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత.
భీమదేవరపల్లి వెటర్నరీ హాస్పిటల్‌లో నూతన వైద్యాధికారిగా డాక్టర్ రోజా బాధ్యతల స్వీకరణ.
నాణ్యమైన విద్యతో ప్రభుత్వ బడులపై పెరుగుతున్న విశ్వాసం.
శ్రీకర్ మొక్కజొన్న నకిలీ విత్తనాల ఆరోపణలు అవాస్తవం!
జమ్మికుంటలో హరీష్ రావు బర్త్‌డే సెలబ్రేషన్స్.. శివాలయంలో అన్నదానం.
చేప పిల్లల సరఫరాలో అక్రమాలపై ఆగ్రహం.