విద్యా పరిరక్షణ ధర్నాను విజయవంతం చేయాలి: డీటీఎఫ్.

హుజూరాబాద్, జూన్ 3(తెలంగాణ ముచ్చట్లు ):

ఈ నెల 5న నిర్వహించనున్న విద్యా పరిరక్షణ ధర్మం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీటీఎఫ్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఈశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, విద్యా హక్కుల పరిరక్షణ, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యా పరిరక్షణ ధర్మం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి, మండల అధ్యక్షులు, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .