వడదెబ్బతో మహిళ మృతి.

వడదెబ్బతో మహిళ మృతి.

భీమదేవరపల్లి, మే 31 (తెలంగాణ ముచ్చట్లు):

భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన సమ్ము మంకమ్మ (65) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె, ఇటీవల తీవ్ర ఎండల ప్రభావంతో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మంకమ్మ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. మండలంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
పెబ్బేరు,మే 31(తెలంగాణ ముచ్చట్లు) రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో నిర్వహించిన చీరల...
జమ్మికుంటలో వర్షాకాల సన్నాహాలు.. డ్రైనేజీ నిర్మాణంపై చర్చలు.
గ్రామ గ్రామాన బీఎస్పీని బలోపేతం చేయాలి.
వడదెబ్బతో మహిళ మృతి.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతు ఎంజీఎం మృతి.
సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలు.
హుజూరాబాద్ సిఎస్ఐ చర్చిలో రెవ. జాన్ బాబు దంపతులకు ఘన వీడ్కోలు.