ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు నరసింహారావుకు జైలు శిక్ష.
Views: 2
On
ఖమ్మం బ్యూరో, మే 30(తెలంగాణ ముచ్చట్లు )
2011 లో నేలకొండపల్లి తహసిల్దారుగా పనిచేస్తున్న గుండ్ల నరసింహారావు వ్యవసాయ భూమికి ఎన్ఓసి జారీ చేయడానికి మూడు వేల రూపాయలు లంచం అడిగగా దీంతో బాధితుడు ఏసీబీ ని సంప్రదించాడు
ఎసిబి సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో 2011లో తాసిల్దార్ ను అరెస్ట్ చేశారు. అనంతరం శుక్రవారం 2026 మే 29వ తేదీన తాసిల్దార్ కు వరంగల్ ఏసీబీ కోర్టు జడ్జ్ కే దేశ్ పాండే రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించారు. ఈ ప్రాసిక్యూషన్ కి ప్రస్తుత ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎసిబి డిఎస్పి వై రమేష్ సిఐ శేఖర్ ఈ కేసులో పిపి జ్యోతి రెడ్డి కోర్ట్ కానిస్టేబుల్ నరసింహారావు తదితరులు సహకరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 May 2026 21:17:28
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు):
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...


Comments