దమ్మపేట ఎస్‌ఐగా బి. రాజేష్ కుమార్ బాధ్యతల స్వీకారం.

సాయి కిషోర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం వి.ఆర్‌కు బదిలీ.

దమ్మపేట ఎస్‌ఐగా బి. రాజేష్ కుమార్ బాధ్యతల స్వీకారం.

దమ్మపేట, మే 20 (తెలంగాణ ముచ్చట్లు):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్‌ స్టేషన్‌ నూతన ఎస్‌ఐగా బి. రాజేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్‌ఐగా విధులు నిర్వహించిన సాయి కిషోర్ రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం వి.ఆర్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో రాజేష్ కుమార్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్టేషన్‌ సిబ్బంది ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు కెమిస్టుల హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త బంద్‌కు భీమదేవరపల్లి మండలంలో మద్దతు
భీమదేవరపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు): ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా...
మార్నింగ్ వాక్‌లో వార్డు సమస్యలపై సర్పంచ్ క్షేత్రస్థాయి సందర్శన.
ప్రజల భద్రత కోసం కెమిస్టుల బంద్.. జమ్మికుంటలో ఐక్య నిరసన.
కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. జమ్మికుంటలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
దేవాదాయ శాఖ నిర్ణయానికి అర్చకుల కృతజ్ఞతలు.