దమ్మపేట ఎస్ఐగా బి. రాజేష్ కుమార్ బాధ్యతల స్వీకారం.
సాయి కిషోర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం వి.ఆర్కు బదిలీ.
Views: 70
On
దమ్మపేట, మే 20 (తెలంగాణ ముచ్చట్లు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బి. రాజేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన సాయి కిషోర్ రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం వి.ఆర్కు బదిలీ చేసిన నేపథ్యంలో రాజేష్ కుమార్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 May 2026 20:50:18
భీమదేవరపల్లి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా...


Comments