మీనాక్షి నగర్‌లో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మహేష్ గౌడ్

మీనాక్షి నగర్‌లో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మహేష్ గౌడ్

చర్లపల్లి, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చర్లపల్లి డివిజన్ పరిధిలోని మీనాక్షి నగర్‌లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను చర్లపల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నేమూరీ మహేష్ గౌడ్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, చర్లపల్లి డివిజన్ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.ఈకార్యక్రమంలో సీసీఎస్ ప్రెసిడెంట్ పద్మ రెడ్డి, కాలనీ అధ్యక్షులు సురేష్ గుప్తా, నర్సింగ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, గంపా క్రిష్ణ, నర్సింహ రెడ్డి, సిద్దులు, రాఘవ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, పర్షురం గౌడ్, శ్రీనివాస్ నాయక్, ప్రసాద్ రెడ్డి, వెంకటేష్, సాయిబాబా, ముకేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారుIMG-20251122-WA0063.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .