నాగలక్ష్మి నగర్ ఫేజ్–2 కాలనీ కార్యవర్గ కమిటీ ప్రకటించారు

నాగలక్ష్మి నగర్ ఫేజ్–2 కాలనీ కార్యవర్గ కమిటీ ప్రకటించారు

మల్లాపూర్, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం, కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ లో
నాగలక్ష్మి నగర్ ఫేజ్–2 కాలనీకి కొత్తగా ఏర్పాటైన కార్యవర్గ కమిటీని సభ్యులు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. కాలనీ అభివృద్ధి, శాంతి భద్రతలు, నీటి–డ్రైనేజీ సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టితో కమిటీ కార్యాచరణ కొనసాగుతుందని సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు వివరాలు ఇలా ఉన్నాయి:అధ్యక్షులు: కోయిల కొండ రాజేష్ ,ప్రధాన కార్యదర్శి: చెరుకు నాగరాజ్,వైస్ ప్రెసిడెంట్లు:
వేణు గౌడ్,శ్రీశైలం గౌడ్,శ్రీనివాస్ 
గౌడ్.కోశాధికారి: యు. శేఖర్ గౌడ్.ముఖ్య సలహాదారులు:దూసరి శ్రీనివాస్ గౌడ్, కప్పర సురేష్ గౌడ్, బర్మ చంద్ర శేఖర్, బాలరాజ్ గౌడ్. సలహాదారులు:వాసు, ఖమ్రుద్దీన్, చోకట్ రవీందర్, బర్మ అంజి, ఈ గున్న.జాయింట్ సెక్రటరీ: ఈ కరణ్.అసిస్టెంట్ సెక్రటరీ: బి. సురేష్ (చిన్న).కాలనీ అభివృద్ధి కార్యక్రమాలను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లి, నివాసులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .