శ్రీ కాలభైరవ దేవాలయంలో  ప్రత్యేక పూజలు 

శ్రీ కాలభైరవ దేవాలయంలో  ప్రత్యేక పూజలు 

ఉప్పల్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ హెచ్ఎండిఏ బాగాయత్‌లోని శ్రీ కాలభైరవ దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి ఈ పూజల్లో పాల్గొని, ఉప్పల్ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని మొక్కుకున్నారు.కన్నయ పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పూజల ప్రభాకర్, ఈగ సంతోష్, స్వప్న ముదిరాజ్, వినోద్ రెడ్డి, బొమ్మల సుధాకర్, లింగంపల్లి రామకృష్ణ, రాజు, అలుగుల అనీల్ కుమార్, జనగాం రామకృష్ణ, కన్నమైన నరేష్, బజారునవీన్ గౌడ్, బొడిగే మల్లేష్ కురుమ, అన్వార్ పాషా, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.IMG-20251120-WA0190

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .