సత్తుపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహణ.
Views: 35
On
సత్తుపల్లి, జనవరి 18 (తెలంగాణ ముచ్చట్లు):
తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు, సినీ రంగంలో శిఖరస్థాయికి ఎదిగి రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందిన స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్ధంతిని సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవా తపనను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Jan 2026 20:08:56
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....


Comments