రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీజ ఎంపిక

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీజ ఎంపిక

కొమురం భీం,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):

కొమురం భీం జిల్లా గోలేటి టౌన్షిప్ వేదికగా జరగనున్న 71వ సీనియర్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ మహిళల ఛాంపియన్‌షిప్ కు జాగృతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థిని మ్యాదరబోయిన శ్రీజ ఎంపికయ్యారు. బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీజ రాష్ట్రస్థాయిలో పాల్గొనే అర్హత సాధించడం కళాశాల వర్గాల్లో ఆనందం నింపింది.

ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎల్ది మహేందర్, డైరెక్టర్స్ ఎల్ది రవీందర్, దావు శ్రీనివాస్ రెడ్డి, ఏ. సునీల్, ఎల్ది రాజు, ప్రిన్సిపాల్ ఎల్. ఉమాపతిరావు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్ల కుమారస్వామి, లెక్చరర్లు ఏ. చిరంజీవి, చిట్యాల నరేష్, హెచ్. శ్రీకాంత్, జి. వీరాచారి, ఎ. కృష్ణ, మంజుల ఆమె విజయంపై హర్షం వ్యక్తం చేశారు.వారు మాట్లాడుతూ శ్రీజ కృషి, క్రీడాస్ఫూర్తి రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .