మృతుల కుటుంబాలను పరామర్శించిన బొజ్జ రాజు యాదవ్

 గెలిచినా ఓడిన నిత్యం ప్రజలతోనే ఉంటా 

మృతుల కుటుంబాలను పరామర్శించిన బొజ్జ రాజు యాదవ్

వేలేరు,డిసెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):

మల్లికుదుర్ల  గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుంట సోమక్క(సోక్కమ్మ) , బట్టు సునీల్ మరణించగా విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన బొజ్జ రజిత రాజు యాదవ్  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో  కలిసి మంగళవారం మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లి పరామర్శించి , వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని బొజ్జ రజిత - రాజు యాదవ్ అన్నారు. గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నముందుండి పనిచేస్తామని తనని నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా  ఉండి పనిచేస్తామన్నారు. WhatsApp Image 2025-12-16 at 8.18.41 PM (1). కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గోధల రాజిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తెల శ్రీకాంత్ యాదవ్, బొజ్జ సమ్మయ్య యాదవ్, రవీందర్ యాదవ్ , కత్తి దయాకర్ ,మారుపాక రవి ,భగవాన్ , రామలింగం , కుంట రాజు, బొజ్జ ప్రవీణ్ ,అశోక్ ,రజినీకాంత్,రాజు, శ్రీకాంత్, రాకేష్, రాజు, మధు కృష్ణ,అనిల్ , రమేష్, మధు గౌడ్ ,శ్రీనివాస్,సుమన్ రెడ్డి ,కోటి ,రవి,స్వామి,కనుకరాజు, రాము ,అశోక్, అంజయ్య , తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .