జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి  ఎమ్మెల్యేకు వినతి పత్రం 

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి  ఎమ్మెల్యేకు వినతి పత్రం 

కాప్రా, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తో జమ్మిగడ్డ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి, జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని సాధన సమితి నేతలు వినతి పత్రం అందజేశారు.అనంతరం సాధన సమితి ప్రతినిధులు జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌, మేయర్‌లకు కూడా వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం జమ్మిగడ్డ ప్రాంతం పలు డివిజన్లలో విభజించబడటం వల్ల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. జమ్మిగడ్డలోని అన్ని కాలనీలను ఒకే డివిజన్‌గా కలిపి ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వారు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్