కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు భక్తుల రద్దీ

కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు భక్తుల రద్దీ

కీసర, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు): 

మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట భవాని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నాలుగో రోజు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.మహాశివరాత్రి పర్వదినాన స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు అంగరంగ వైభవంగా నిర్వహించగా, ఆ ఆధ్యాత్మిక ఉత్సాహం నాలుగో రోజు కూడా కొనసాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది.ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ తాటాకం వెంకటేష్, పీఈఓ సుధాకర్ రెడ్డి, గుడి పంతులు మరియు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. IMG-20260216-WA0075భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం