కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.

మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు.

కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.

హాసన్ పర్తి, డిసెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు):

రెండో విడుత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా హాసన్ పర్తి మండలంలోని నాగారం,సుధానపల్లి,సీతంపేట, అనంతసాగర్, మడిపల్లి గ్రామంలో గురువారం రోజున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా దయాకర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దరాని కళ్ళబోలి మాటలు ఆరు గ్యారంటీలా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారలోకి వచ్చి రాష్ట్రానికి చేసింది ఎమిలేదని అన్నారు.కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు.ఈ కార్యాక్రమంలో మండల అధ్యక్షుడు బండి రజని కుమార్,లలిత యాదవ్,ఇంచార్జ్ కుమార్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు మొట్టే మానస అరుణ్, మేక రమ్య భగవాన్ రెడ్డి, అంబాలా ఉమా రమేష్,బుర్ర రంజిత్ కుమార్,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .