కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.

మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు.

కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.

హాసన్ పర్తి, డిసెంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు):

రెండో విడుత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా హాసన్ పర్తి మండలంలోని నాగారం,సుధానపల్లి,సీతంపేట, అనంతసాగర్, మడిపల్లి గ్రామంలో గురువారం రోజున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా దయాకర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దరాని కళ్ళబోలి మాటలు ఆరు గ్యారంటీలా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారలోకి వచ్చి రాష్ట్రానికి చేసింది ఎమిలేదని అన్నారు.కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు.ఈ కార్యాక్రమంలో మండల అధ్యక్షుడు బండి రజని కుమార్,లలిత యాదవ్,ఇంచార్జ్ కుమార్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు మొట్టే మానస అరుణ్, మేక రమ్య భగవాన్ రెడ్డి, అంబాలా ఉమా రమేష్,బుర్ర రంజిత్ కుమార్,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!