నెహ్రు నగర్, అశోక్ నగర్, మర్రిగూడ కాలనీలను శక్తి సాయి నగర్ డివిజన్‌లో కలపాలని డిమాండ్

నెహ్రు నగర్, అశోక్ నగర్, మర్రిగూడ కాలనీలను శక్తి సాయి నగర్ డివిజన్‌లో కలపాలని డిమాండ్

మల్లాపూర్, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

జిహెచ్ఎంసి నూతన డిలిమిటేషన్‌ లో మల్లాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న నెహ్రు నగర్, అశోక్ నగర్, మర్రిగూడ, హెచ్‌సీఎల్ కాలనీలను మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌కు జత చేసిన నేపథ్యంలో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ కాలనీలను శక్తి సాయి నగర్ డివిజన్‌లోనే కలపాలని కోరుతూ కాప్రా సర్కిల్ జిహెచ్ఎంసి కార్యాలయం లో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి స్థానికులతో కలిసి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ,“భౌగోళికంగా, ప్రజా సమస్యల పరంగా, శక్తి సాయి నగర్‌కు ఈ కాలనీలు సహజ అనుసంధానం కలిగి ఉన్నాయి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా డివిజన్ మార్పు చేయాలి” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నెహ్రూనగర్, అశోక్ నగర్, మర్రిగూడకు చెందిన పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!