పోలింగ్ పై అవగాహన, అభ్యర్థులకు సూచనలు చేసిన పోలీసులు 

పోలింగ్ పై అవగాహన, అభ్యర్థులకు సూచనలు చేసిన పోలీసులు 

వేలేరు, 10 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వేలేరు ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ధర్మసాగర్ సిఐ శ్రీధర్ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు సూచనలు చేశారు.ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఓటర్లను డబ్బులు, మద్యంతో ప్రలోభపెట్టే చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకూడదని, సామాజిక మాధ్యమాలలో ఒకరిని మరొకరు కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు.

ఇలాంటి చర్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మిన లేదా పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు. ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా గ్రామస్థులు, అభ్యర్థులు అందరూ సహకరించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.