మెస్సి-గోట్ మ్యాచ్కు పాస్ లేకుంటే నో ఎంట్రీ సీపీ సుధీర్ బాబు
Views: 13
On
ఉప్పల్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు) :
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న జరగనున్న మెస్సి–గోట్ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.మ్యాచ్ సందర్భంగా టికెట్లు, పాసులు ఉన్న అభిమానులు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, టికెట్ లేని వారికి స్టేడియం పరిసరాలకు కూడా అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.మ్యాచ్ సందర్భంగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. అభిమానులు సహకరించాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Dec 2025 22:06:57
కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే


Comments