మెస్సి-గోట్ మ్యాచ్‌కు పాస్ లేకుంటే నో ఎంట్రీ  సీపీ సుధీర్ బాబు

మెస్సి-గోట్ మ్యాచ్‌కు పాస్ లేకుంటే నో ఎంట్రీ  సీపీ సుధీర్ బాబు

ఉప్పల్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు) :

ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న జరగనున్న మెస్సి–గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.మ్యాచ్ సందర్భంగా టికెట్లు, పాసులు ఉన్న అభిమానులు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, టికెట్ లేని వారికి స్టేడియం పరిసరాలకు కూడా అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.మ్యాచ్ సందర్భంగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. అభిమానులు సహకరించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.