మెస్సి-గోట్ మ్యాచ్‌కు పాస్ లేకుంటే నో ఎంట్రీ  సీపీ సుధీర్ బాబు

మెస్సి-గోట్ మ్యాచ్‌కు పాస్ లేకుంటే నో ఎంట్రీ  సీపీ సుధీర్ బాబు

ఉప్పల్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు) :

ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న జరగనున్న మెస్సి–గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో రద్దీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.మ్యాచ్ సందర్భంగా టికెట్లు, పాసులు ఉన్న అభిమానులు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, టికెట్ లేని వారికి స్టేడియం పరిసరాలకు కూడా అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.మ్యాచ్ సందర్భంగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. అభిమానులు సహకరించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .