ఎలిఫెంట్‌ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

ఎలిఫెంట్‌ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

మల్లాపూర్,డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు): 

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్‌ ఎలిఫెంట్‌ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి “దీక్షా విజయ్‌ దివస్” వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ 2009లో స్వరాష్ట్రం కోసం 11రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన చారిత్రక విజయ దినాన్ని గుర్తుచేసుకుంటూ ఈ వేడుకలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, మీర్‌పేట హౌసింగ్ బోర్డు డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయి జెన్‌ శేఖర్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.IMG-20251209-WA0007

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి  రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి 
  కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)  కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే
ఉప్పల్ స్టేడియంలో మెస్సి మ్యాచ్ ఏర్పాట్లపై  డిజిపి సమీక్ష
కేసీఆర్ పాలనలో అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
బలరాంనగర్ వద్దు.. నేరేడ్మెట్ డివిజన్‌ కావాలంటూ కాలనీ వాసుల డిమాండ్
రుద్ర బెల్లం టీ స్టాల్‌ను ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల 
నాచారంలో షాహి కంపెనీలో మహిళ కార్మికుల సమ్మె నాలుగో రోజు
బేతుపల్లిలో అరుదైన ఘనత… అమ్మను గౌరవించిన కూతురు.